
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలంలోని భవన నిర్మాణ తాపి మెబైల కార్మిక సంఘం ఆద్వర్యంలు మేడే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తాపి మద్రాల సంఘం 6 ద్రవుడు చిర్ర, ప్రకాష్ మాట్లాడుతు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు కదం తొక్కి తమ హక్కులను సాధించుకున్న సందర్భంగా సంగెం మండల కేంద్రంలో రాజు మేడే ఈ సందర్భంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున కార్మికులఅందరికీ నా తరుపున
శ్రమ జీవుల చెమట చక్కలకు అంతారాజాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జెండా ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో , మండల కాంగ్రెస్ నాయకులు కందకట్ల నరహరి, మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టపల్లి రమేష్, మాజీ సర్పంచ్ గుండేటి బాబు, కార్మిక సంఘం ఉపాద్యాక్షులు కొందాట, సమ్మయ్య గౌరవ
అద్యాక్షులు : చిర్ర, శోభన్ బాబు
కోవాటి సాంబయ్య , చిర్ర మొగిలి దుపాకి రాజు సంఘ సభ్యులు అందరూ కలిన జెండా ఆవిష్కరానాలొ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
గ్రామ పెద్దలు మండల నాయకులు పాల్గోన్నారు.