సంగెం మండలం లోహిత పెద్ద తండ మరియు రామచంద్రాపురం గ్రామాల్లో జై బాపు, జై బీమ్, జై సంవిధాన్, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్ఎస్, బిజెపి పార్టీలు మనకు పనులు పూర్తి కాలేదు మరి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది కాబట్టి మనకు ఎలాంటి పనులు కావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు, గ్రామ మాజీ,సర్పంచి, మాజీ ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
సంగెం: ఘనంగా జై బాపు,జై బీమ్ జై సంవిధాన్. కార్యక్రమం
RELATED ARTICLES