Thursday, May 22, 2025

సంగెం: ఘనంగా జై బాపు,జై బీమ్ జై సంవిధాన్. కార్యక్రమం




సంగెం మండలం లోహిత పెద్ద తండ మరియు రామచంద్రాపురం గ్రామాల్లో జై బాపు, జై బీమ్, జై సంవిధాన్, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్ఎస్, బిజెపి పార్టీలు మనకు పనులు పూర్తి కాలేదు మరి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది కాబట్టి మనకు ఎలాంటి పనులు కావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు, గ్రామ మాజీ,సర్పంచి, మాజీ ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular