Monday, January 20, 2025

శ్రీ పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గార్ల వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తంబళ్లపల్లి రమాదేవి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ నందిగామ జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గార్ల వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకి పూల మాలలు వేసి,నివాళులు అర్పించిన తంబళ్లపల్లి రమాదేవి. ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ వాళ్లు పాల్గొన్నారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular