TEJA NEWS TV
చేగుంట మండల కేంద్రంలోని చేగుంట గ్రామానికి చెందిన తిరుపతి పద్మ-బాలయ్య కూతురు అఖిల వివాహానికి పుస్తె మట్టెలు చీర అందజేసిన .చేగుంట తాజా మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్.
ఈ కార్యక్రమంలో నల్ల పోచయ్య,నర్సింలు, సత్య నారాయణ,కుమ్మరి కుమార్,ఎల్లం,స్వామి,శ్రీనివాస్,
యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
వివాహనికి పుస్తె మట్టెలు చీర అందజేసిన చేగుంట తాజా మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్
RELATED ARTICLES