వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పలా అభివృద్ధి కార్యక్రమాలు ముగించుకుని తిరిగి మక్తల్ మీదుగా కృష్ణా మండలానికి వెళ్తుండగా మాగనూరు మండల కేంద్రంలో ఆకలితో రోడ్ మీద నిలుచున్న హనమ ను మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి చూసి తన కానువైన ఆపి పక్కనే ఉన్న అరటి పండ్లను వానరం కుఅందజేశారు