Tuesday, January 14, 2025

వరంగల్ : మై పరివార్ ఫ్రూటీ పాయింటును ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

తేజ న్యూస్ టివి సంగెం మండల ప్రతినిధి

హనుమకొండలోని గ్రంథాలయం వద్ద మై పరివార్ ఆర్గానిక్ ఓ పి సి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రూటీ పాయింటును వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి రసాయనాలు వాడని పండ్లు కూరగాయల జ్యూసులను మాత్రమే జ్యూస్ పరంగా అందిస్తామని మై పరివార్ కంపెనీ చెప్పినట్లు తెలియజేశారు ఇలాంటి స్వచ్ఛమైన జ్యూస్లని వాడితే ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మై పరివార్ ఎం . డి.బొంత రాజు, గ్రేటర్ వరంగల్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు బంక సరళ మై పరివార్ ఈశ్వరరావు విజయలక్ష్మి నేతాజీ లక్ష్మణ్ అనిల్ బర్నే రాజు సుధాకర్ రవికుమార్ మురళి ఐత కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular