Thursday, May 22, 2025

రైతుల కళ్ళలో ఆనందం చూడడమే షబ్బీర్ అలీ గారి లక్ష్యం

TEJA NEWS TV TELANGANA

బిబిపేట్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన గతంలో వైయస్సార్ ఆయంలో మన ప్రియతమ నాయకులు షబ్బీర్ అలీ గారి కృషితో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల పేరును మార్చి కాళేశ్వరం పేరు పెట్టి దోచుకున్నారు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ గారి కృషితో ప్రాణహిత చేవెళ్ల పునర్నిర్మానానికి ప్రభుత్వం నుండి 23 కోట్లు మంజూరు చేసినందుకుగాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారికి నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుతారి రమేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు జిల్లా నాయకులు భూమా గౌడ్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular