Saturday, January 18, 2025

రుద్రవరం ఎస్.ఐ U.V వరప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తేజ న్యూస్ రిపోర్టర్ రామచంద్రా రెడ్డి

నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని  పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన  U.V వరప్రసాద్ ను సోమవారం నాడు తేజ న్యూస్ టీవీ ఆళ్లగడ్డ తాలూకా ఇన్చార్జి కే రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్పీ అది రాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు సాధారణ బదిలీలో భాగంగా రుద్రవరం పోలీస్ స్టేషన్ లోఎస్సైగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular