Friday, February 14, 2025

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కలిసిన ఆలూరు నూతన ఎస్సై ఓబులేసు

TEJA NEWS TV :
బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి గుమ్మనూరు జయరాంని కలిసిన ఆలూరు ఎస్సై

ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం ఆలూరు నూతన ఎస్సై ఓబులేసు స్టేషన్ నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారిని మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చమ్,దుశ్శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ఆలూరు మండల సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని మంత్రి గారు ఎస్సైకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి గారు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular