యన్టీఆర్ జిల్ల నందిగామ
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం మధిర రోడ్డు లో గల యమ్.ఆర్.ఆర్.కళాశాల వారి ఆధ్వర్యం లో ఛైర్మన్ భాను ప్రసాద్ వారి సౌజన్యం తో శుక్రవారం కళాశాల లో ఉద్యోగ మేళ జరిగింది.ఈ ఉద్యోగ మేళ లో బి.యస్.సి., బి – ఫార్మసి.,యం – ఫార్మాసి పూర్తి చేసిన విద్యార్థులు పాల్గొన్నారు.ది వీస్ కంపెనీ హె చ్ . ఆర్ – రామకృష్ణ అర్హత కలిగిన వారిని ఇంటర్వ్యూ చేసి 30 మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఉద్యోగాల కు ఎంపికైన వారికి త్వరలో నే కాల్ లెటర్స్ పంపుతామని హెచ్.ఆర్. రామకృష్ణ తెలియజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థినులను చైర్మన్ భాను ప్రసాద్, కామేశ్వర రావు, ప్రిన్సిపాల్ మాధవి, రసూల్, ప్రసన్న అభినందించారు .
యమ్ఆర్ఆర్ కళాశాలలో ఉద్యోగ మేళ
RELATED ARTICLES