Friday, June 13, 2025

మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొండిలైజ్ సహకారంతో కబడ్డీ టోర్నమెంట్



TEJA NEWS TV

వరదయ్య పాలెం, తిరుపతి జిల్లా

వరదయ్యపాలెం లో ఈరోజు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశా నందు 6, 7, 8 తరగతులకు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు

విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం ,మరియు స్పోర్ట్స్ డ్రెస్సులు ప్రదానం చేశారు

మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొండిలైజ్ సహకారంతో ఈరోజు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, వరదయ్యపాలెం నందు 6, 7, 8 తరగతులకు కబడ్డీ టోర్నమెంట్  విద్యార్థులకు   నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం ,మరియు స్పోర్ట్స్ డ్రెస్సులు ప్రదానం  చేయడం జరిగింది  ఈ కార్యక్రమనందు,ప్రధానోపాధ్యాయులు రమణయ్య, వ్యాయామ దర్శకులు బందిలి కుమార్,రమేష్ మరియు  మ్యాజిక్ బస్సు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సుమంత్,   కోచ్ కిరణ్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular