సంగెం మండలంలోని కాపుల కనపర్తి గ్రామంలో బిజెపి సీనియర్ నాయకుడు సదిరం కొమ్మాలు ఇటీవల అనారోగ్య కారణాలవల్ల మృతి చెందడం జరిగింది వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది మరియు షాపురం గ్రామంలో ఇటీవల పూజారి రమేష్ ఇటీవల అనారోగ్య కారణాలవల్ల మృతి చెందడం జరిగింది వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *బిజెపి పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే* *పగడాల కాళీ* *ప్రసాద్ రావు* పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో *బిజెపి మండల అధ్యక్షులు డి చంద్రమౌళి సిఎం మరియు జిల్లా కౌన్సిల్ మెంబర్ బుట్టి కుమారస్వామి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎండి రహమతుల్లా గొర్లకాపర్ల సంఘం జిల్లా కన్వీనర్ జక్కచేరాలు మండల నాయకులు పి, శ్యామ్, రంగు రామస్వామిగౌడ్, దాసరి కుమారస్వామి బుల్లబోయిన కుమారస్వామి భూత అధ్యక్షులు నల్ల తీగల శ్రీనివాస్ అబ్బరబోయిన ప్రభాకర్ బోనాల గోపాల్ సాయి కృష్ణ భోగ కోటేశ్వర్, షాపురం గ్రామ భూత అధ్యక్షులు అల్లం కుమారస్వామి వీరేష్ గుగులోత్ అనిల్ రమేష్ అశోక్ మరియు గ్రామాల యువత తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన
పరకాల బిజెపి నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మల్యే పగడాల కాళీప్రసాద్ రావు
RELATED ARTICLES