Thursday, January 16, 2025

మృతుల కుటుంబాలను పరామర్శించిన పెసరు విజయచందర్ రెడ్డి

సంగెం మండలం మొండ్రాయి  గ్రామానికి చెందిన బిజెపి నాయకులు వీరగోని బిక్షపతి తమ్ముడు భార్య సుమలత మరియు నార్లవాయి  గ్రామ మాజీ బూత్ అధ్యక్షులు ఆకుల అనిల్ వారి నానమ్మ చిలుకమ్మ  ఇటీవల కాలంలో ఆనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం రోజు పరామర్శించి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు అదేవిధంగా వారికి మనో దైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గం ప్రబారి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి,
ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి వరంగల్ జిల్లా కార్యదర్శి మోలుగురి శ్రీనివాస్ (ఛౌకీధార్), గీసుకొండ మండల అధ్యక్షుడు జాన్ విక్రమ్
సంగెం మండల ప్రధాన కార్యదర్శి బుక్య వెంకన్న గిరిజన మోర్చ మండల అధ్యక్షుడు మహెంధర్ నాయక్
శక్తి కెంధ్ర ఇన్చార్జులు పెండ్లి రమేష్, గోనె ముకుందం,
బూత్ అధ్యక్షులు లక్క శ్రీనివాస్ సింగారపు శ్రీనివాస్, దాసరి నరేష్ తాడెం సూరయ్య నాతి అనిల్ నవీన్ ఏడాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular