Thursday, May 22, 2025

మృతుని కుటుంబానికి పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు  పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్ రావు.



తేజ న్యూస్ టివి రిపోర్టర్, సంగెం.

సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామానికి చెందిన మహిళ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు అనూష  మామయ్య  మరియు పైండ్ల శ్యామ్  మామయ్య  ఇటీవల మరణించగా  వారి కుటుంబ సభ్యులను  పరామర్శించి  ప్రగాఢ సానుభూతి తెలియజేసి  ఆర్థిక సహాయం అందజేసిన *బిజెపి రాష్ట్ర నాయకులు  పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్ రావు *  ఈ కార్యక్రమంలో *బిజెపి మండల అధ్యక్షులు డి చంద్ర మౌళి* ** జిల్లా కౌన్సిల్ మెంబర్ బుట్టి కుమార్ స్వామి  మైనార్టీ మోర్చా జిల్లా శాఖ అధ్యక్షులు ఎండి రహమతుల్లా  గొర్ల కాపర్ల సంఘం జిల్లా కన్వీనర్ జక్కా చీరాల యాదవ్  మండల నాయకులు ఫైండ్ల శ్యామ్   మండల నాయకులు ఆవునూరు రాజుగా bjym అనుమకొండ జిల్లా కోశాధికారి సుర చందర్ , కన్పర్తి బూత్ అధ్యక్షులు నల్లతీగల శ్రీనివాస్ , బోనాల గోపాల్ , అబ్బరబోయిన ప్రభాకర్ , బోనాల రాజు , వీరస్వామి , మండల నాయకులు రాంప్రసాద్ గారు మండల నాయకులు దాసరి కుమార్  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular