Monday, January 20, 2025

మానవత్వం చాటుకున్న నందిగామ ఏసిపి తిలక్

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వత్సవాయి మండలం గోపినేనిపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు లక్ష్మీ  నరసమ్మ తమ కుటుంబ సభ్యులు ఎవరు తనను సరిగ్గా చూడటం లేదని తన కుటుంబ సభ్యుల వల్ల తనకున్న ఇబ్బందులను ఏసిపి కి తెలియజేయడానికి ఏసిపి కార్యాలయానికి వచ్చిన వృద్ధురాలు

వృద్ధురాలు నడవలేని పరిస్థితుల్లో ఉందని తెలుసుకుని వెంటనే ఏసీబీ తిలక్  వృద్ధురాలు ఉన్న ఆటో వద్దకే వచ్చి ఆమె సమస్యను  విన్నారు వృద్ధురాలి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు వెంటనే వృద్ధురాలు లక్ష్మీ నరసమ్మ సమస్యను పరిష్కరించాలని వత్సవాయి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు….


*వృద్ధురాలు ప్రయాణ ఖర్చులు కూడా ఆటో డ్రైవర్ కు అందజేసిన ఏసిపి*

*ఎసిపి తిలక్ తన సమస్యను విని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వృద్ధురాలు సంతోషంతో ఇంటికి వెనుతిరిగారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular