మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన చౌదరి బాలనర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ చేగుంట మండల అధ్యక్షుడు 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది ఇట్టి ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు జనరల్ సెక్రెటరీ కాశ బోయిన మహేష్ కిసాన్ సెల్ అధ్యక్షుడు చౌదరి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు గ్రామ దొర గొల్ల పోచయ్య దేవరాజ్ నెల్లూరు కనకయ్య మరిపల్లి గణేష్ బెదరమైన ప్రవీణ్ మంగళ రాజు బి వెంకటి ముప్పిడి బుదయ సాకలి దాకులు చౌదరి యాదగిరి శ్రీను గణేష్ సాయి తదితరులు పాల్గొన్నారు
మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
RELATED ARTICLES