Wednesday, January 22, 2025

మరణించిన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన చేగుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిత పరంజ్యోతి

TEJA NEWS TV

మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రం లో ఎర్ర దుర్గవ్వ  అనారోగ్యంతో చనిపోయిన  విషయం తెలుసుకొని  చేగుంట కాంగ్రెస్ నాయకుడు అయిత పరంజ్యోతి   వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికీ 5,000  రూపాయల ఆర్థిక సహాయం* అందించడం జరిగింది,ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి  సిరిగోజి సత్యనారాయణ, సోమ వెంకటేష్   బుర్ర చంద్రయ్య , బక్క మైసయ్య ఎర్ర యాదగిరి, నర్సింలు , ఎర్ర దశరథ్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular