TEJA NEWS TV : చేగుంట మండలం వడియారం శ్రీ కనకదుర్గ వైన్స్ లో చోరీ.అర్థ రాత్రి వైన్స్ షేటర్లు పగలగొట్టి దొంగ తనానికి పాల్పడిన దొంగలు, షాప్ షట్టర్ తొలగించి లోనికి చొరబడి 50 వేల
నగదు తో పాటు 50వేల మద్యం బాటిళ్లను తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఉదయం చోరీ విషయాన్ని గుర్తించిన స్థానికులు , బాధితులకు, సమాచారం అందించగా, యజమాని స్థానిక చేగుంట పోలీసులకు సమాచారం ఇవ్వగా, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించిన చేగుంట పోలీసులు,
మద్యం షాపులో చోరీ
RELATED ARTICLES