Wednesday, January 15, 2025

మద్దిలేటి స్వామి దేవస్థానం అభివృద్ధికి 2,00000/-రూపాయల విరాళం..మద్దిలేటి స్వామికి 5,25,095/-రూపాయలు మోక్కులు సమర్పించిన భక్తులు

TEJA NEWS TV

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం సమీపాన వెలసిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానంలో 28-12-2024 నా శ్రీ స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో హాజరై అభిషేకాలు గండ దీపాలు పుట్టు వెంట్రుకలు వంటి మొక్కులు చెల్లించుకున్నారాని స్వామివారి దేవస్థానం నందు స్వామివారి సేవా టికెట్లు లడ్డు ప్రసాదం కేశఖండనం రూము బాడుగలు మరియు విరాళాలు మొదలగు వాటి ద్వారా5,35,095/-(ఐదులక్షల ముప్పై ఐదు వేల తొంభై ఐదు రూపాయల) ఆదాయం వచ్చిందని ఆలయ ఉప కమిషనర్ కార్యనిర్వాహణధికారి ఎం. రామాంజనేయులు మీడియా ద్వారా తెలిపారు.


రెండు లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన తమిళనాడు వాసి కమ్మరి విష్ణు

అలాగే తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి చెందిన కుమ్మరి బ్రహ్మయ్య ఆచారి కుమారుడు కుమ్మరి విష్ణు దేవస్థానం అభివృద్ధి నిమిత్తం 2,00000/-రూపాయల విరాళం సమర్పించారాని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular