తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం:
29.08.2025
భద్రాది కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రెస్ క్లబ్
ఈ సందర్భంగా సింగరేణి ప్రాంత జీఎం సాలెం రాజుకు వినతిపత్రాన్ని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు శుక్రవారం కొత్తగూడెం జీఎం కార్యాలయంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శంకుమార్ ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి మహంకాళి కనకారావు ఆధ్వర్యంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. వినతిపత్రం స్వీకరించిన జీఎం సాలెం రాజు పాత్రికేయులతో మాట్లాడి సానుకూలంగా స్పందించారు.
ఈ సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బి. భూక్య ప్రేమ్కుమార్, టి. వినోద్బాబు, డి. వికాస్, పి. ఉపేందర్ నాయుడు, బానోత్ రామునాయక్, వి. నాగయ్య, టి. రాందాస్, ఆర్. నాగేశ్వరరావు, వెన్నం సతీష్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాది కొత్తగూడెం జిల్లాలో సింగరేణి ప్రెస్ క్లబ్ ఏర్పాటు
RELATED ARTICLES



