Monday, February 10, 2025

బుచ్చినాయుడు కండ్రిగ :ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ

TEJA NEWS TV తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ  మండలం తహశీల్దారు  కార్యాలయం నందు జనవరి 25 ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగినది ర్యాలీలో తహశీల్దారు గారు, యం.ఈ. ఓ , ఎలెక్షన్ సూపర్వైజర్లు, రెవెన్యూ సిబ్బంది మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తో మండలంలోని బస్టాండ్ ఆవరణంలో మానవహారం నిర్వహించారు అనంతరం సీనియర్ సిటిజెన్ లైన ఇద్దరు వృద్ధ మహిళా ఓటర్లకు సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular