TEJA NEWS TV : కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల్..ఈరోజు సామాజిక స్థితి మరియు కుల గణన 2011 సెన్సెస్ ప్రకారం జనాభా లెక్కలు చేసే దానిపైన ఇప్పుడు సోషల్ ఎకనామిక్ సర్వే నిర్వహించబడునని దానికి గాను మండలంలో ప్రతి 150 కుటుంబాలకు ఎన్నమనేటర్ మరియు 1500 కుటుంబాలకు ఒక సూపర్వైజర్ నియమిస్తూ జిల్లా ప్లానింగ్ అధికారి గారు తెలపడం జరిగింది. దానికడంగా ఈరోజు మండల పరిషత్ కార్యాలయం బిబిపేట్ తాసిల్దార్ సత్యనారాయణ గారు ఎంపీడీవో మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నరేందర్ మండల విద్యాశాఖ అధికారి అశోక్ మండల సూపర్వైజర్ మంగ ఐసిడిఎస్ మరియు పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు ఐకెపి సీసీలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు మొట్టమొదటిగా అన్ని గ్రామాల్లో ఈ సర్వేను 30 రోజుల్లో పూర్తి చేయుటకు ప్లాన్ తయారు చేసుకోవడం తద్వారా ఎలిమినేటర్ కు ప్రతిరోజు 15 నెలలో చొప్పున 10 రోజుల్లోపుట సమాచార సేకరణ మరియు ఆన్లైన్ ఎంట్రీ చేసి పూర్తి చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు జారీ చేశారు
బీబీపేట్:సామాజిక స్థితి మరియు కుల గణన 2011 సెన్సెస్ పై మీటింగ్
RELATED ARTICLES