వరదయ్యపాలెం మండలం తిరుపతి జిల్లా
ఈ వార్త విని ఉలిక్కిపడ్డ వరదయ్యపాలెం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల ప్రజలు
తమిళనాడు తిరువల్లూరు జిల్లా పాదిరివేడు గ్రామానికి చెందిన హాహిష్(8) బాలుడిని కిడ్నాప్ చేసిన అదే గ్రామానికి చెందిన రేఖా అనే మహిళ… బాలుడి తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోవడంతో…..
బుచ్చినాయుడు కండ్రిగ మండలం వరత్తూరు గ్రామ సమీపంలో బాలుడిని హత్య చేసి చెట్ల పొదల్లో మూటగట్టి పడవేసిన పరారైన మహిళ రేఖ…
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తమిళనాడుకు తరలించిన తమిళనాడు పోలీసులు…..
వరదయ్యపాలెం మండలంలోని కాంభాగం లోని ఓ వ్యక్తి సహాయంతో ఈ దారుణానికి పాల్పడిన రేఖ….
వరదయ్యపాలెం మరియు బుచ్చినాయుడు కండ్రిగ మండలాల పోలీసుల సాయం తీసుకొని కేసును చేదించిన తమిళనాడు పోలీసులు….