కామారెడ్డి జిల్లా బీబీ పెట్ మండలం యాడారం మరియు రాoరెడ్డి పల్లె గ్రామంలో *కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి* తలపెట్టినటువంటి ఫిర్యాదులు పెట్టే ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా బిబిపేట *మండల అధ్యక్షులు నక్క రవీందర్* ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో *మండల కమిటీ సభ్యులు బట్టుపల్లి రంజిత్ గౌడ్, పిడుగు శ్రీనివాస్, లక్కర్స్ మహేందర్ వర్మ , సంతోష్ గౌడ్, కుమార్ గౌడ్, ధర్మారెడ్డి, బట్టు భరత్ రాజ్, దేవరాజా గౌడ్, రాజశేఖర్, అమ్రిష్ , అల్లం ప్రవీణ్, స్వామి గౌడ్, డాక్టర్ శ్రీనివాస్, పోసానిపల్లి రవి, వెంకట్ గౌడ్, మరియు గ్రామ సభ్యులు అందరూ* పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
ఫిర్యాదుల పెట్టే ప్రారంభోత్సవ కార్యక్రమం
RELATED ARTICLES