TEJA NEWS TV : ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు.మండల తహసిల్దార్ జ్యోతి రత్నకుమారి ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించారు.పబ్లిక్ గ్రీవెన్స్ లోఅందిన దరఖాస్తులను పరిశీలించి న్యాయం చేస్తామని తహసిల్దార్ జ్యోతి రత్నకుమారి తెలిపారు.నంద్యాల కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాజకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో వినుతులను స్వీకరించిన తహసిల్దార్
RELATED ARTICLES