యన్టీఆర్ జిల్లా నందిగామ లో ప్రముఖ అభ్యుదయ న్యాయవాది, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి తుళ్లూరు విశ్వేశ్వరరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన MLA.డాక్టర్.మొండితోక జగన్మోహనరావు .
*ఈ సందర్భంగా MLA.డాక్టర్.మొండితోక జగన్మోహనరావు విశ్వేశ్వరరావుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
న్యాయవాది ” విశ్వేశ్వరరావు ” ను పరామర్శించిన MLA.డాక్టర్. మొండితోక ” జగన్మోహనరావు
RELATED ARTICLES