Monday, January 20, 2025

నిరుపేద కుటుంబాలకు దశ దిన కర్మ కు ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి

TEJA NEWS TV TELANGANA మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో  గడ్డ మీది లక్ష్మి, ఎర్ర పెద్ద లచ్చవ్వ,ఎర్ర దుర్గయ్య, వీరు మరణించిన విషయం తెలుసుకొని చేగుంట నివాసి ప్రముఖ సంఘసేవకుడు, ఆపద్బాంధవుడు అయిత పరంజ్యోతి  అ ముడు కుటుంబాలకు ఒక్కరికీ ఒక క్వింటల్ బియ్యం ఆర్థిక సహాయం  అందజేశారు , తాను మాట్లాడుతూ పట్టణ కేంద్రం లో ప్రతి బీదవాడికి తన వంతు సహాయ సహకారాలు,అందించడానికి నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని  అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు  తెలిపారు ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి, చిట్టబోయిన వెంకటేశం, సిద్ధిరములు, వంజరి రవి,సోమ సత్యనారాయణ, కట్ట శ్రీనివాస్, అయిత రఘు రాములు ,
,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular