Saturday, January 18, 2025

నగేష్ ఫుడ్ కోర్టు ను ప్రారంభించిన సీనియర్ కమ్యూనిస్టు నాయకులు ” తోట భానుప్రసాద్

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పాత బస్టాండ్  లో గల కమ్యూనిటీ హాల్ దగ్గర నూతనంగా ఏర్పాటుచేసిన  నగేష్ ఫుడ్ కోర్ట్ ను సీనియర్ కమ్యూనిస్టు నాయకులు తోట భానుప్రసాద్ కుటుంబ సభ్యుల తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కోట్ల అధినేత నగేష్ (నాగు) మాట్లాడుతూ మా హోటల్ లో  టీ, టిఫిన్, భోజనం,వెజ్ – నాన్ వెజ్  తదితర నాణ్యత కలిగిన  ఐటమ్స్ సరసమైన ధరలకు వినియోదారులకు  అందించడం జరుగుతుందని  అన్నారు.

ఈ కార్యక్రమం లో పారేపల్లి సాయి, నగేష్ వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular