నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త *శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి* గారు గత మూడు వారాలుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు *సామినేని ఉదయభాను* గారు విజయవాడలోని రమాదేవి గారి స్వగృహంలో చేరి ఆమె ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే రమాదేవి గారి భర్త, రిటైర్ ఐపీఎస్ ఆఫీసర్ *శ్రీ తంబళ్ళపల్లి రవికుమార్ మూర్తి* గారితో ముచ్చటించారు.
నందిగామ జనసేన సమన్వయకర్త రమాదేవిని పరామర్శించిన సామినేని ఉదయభాను
RELATED ARTICLES



