Saturday, January 18, 2025

నందిగామ:పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నారాయణ ఈ – టెక్నో స్కూల్ విధ్యార్ధుల విజయభేరి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నారాయణ ఈ – టెక్నో స్కూల్ విధ్యార్ధుల విజయభేరి

పదవతరగతి పరీక్షా ఫలితాల లో యన్టీఆర్ జిల్లా నందిగామ నారాయణ ఈ –  టెక్నో స్కూల్ విధ్యార్ధులు విజయభేరి మోగించారు.

2023 – 2024 సం,, రానికి గాను యోషిక రెడ్డి 586/600 మార్కులు,జయసాహితి 586/600  మార్కుల తో ప్రధమ స్థానం సాధించారు.

ప్రకీర్తి 584/600 మార్కులు,వేదజ్ఞ 584/600 మార్కులు, మోహన్ కృష్ణ 584/600 మార్కుల తో ద్వితీయ స్థానం సాధించారని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కుమారస్వామి మాట్లాడుతూ  2023 – 2024 విధ్యా సం,, రానికి గాను విడుదలైన పద వ తరగతి పరీక్షా ఫలితాల లో స్కూల్ మొత్తం విద్యార్థులు 65 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. 65 మంది విధ్యార్ధులు పాసయ్యారు.

100 % ఉత్తీర్ణత సాధించటం జరిగిందని అన్నారు.

*పాఠశాల విద్యార్థుల యావరేజ్ మార్క్స్ – 528*

*ఇంతటి ఘనవిజయం సాధించిన విధ్యార్ధినీ విధ్యార్ధుల కు, ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఏజియం.హరీష్ , ఆర్.ఐ., పవన్ కుమార్, ప్రిన్సిపాల్ కుమారస్వామి శుభాకాంక్షలు తెలియజేశారు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular