Wednesday, January 22, 2025

దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు అందుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి

శ్రీ మహాశక్తి ఆలయం కరీంనగర్  అమ్మవారికి కొబ్బరి కాయలు కొట్టి పూలమాలలు వేసి దుర్గా దేవి అమ్మవారి ని దర్శించుకొని ఆ తల్లి ఆశీస్సులు తీసుకున్న *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి *  అమ్మవారి దీక్షలో ఉన్న  *కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని* మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి మొలుగురి శ్రీనివాస్ (ఛౌకీధార్) కాసగాని రాజ్ కుమార్, సింగవేన భరత్ , బత్తుల సుమంత్ , గణేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular