Monday, January 20, 2025

దిశా కమిటీ సభ్యునిగా బొర్రా సురేష్ ఎంపిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామానికి చెందిన బొర్రసురేష్ దిశా కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. అభినందించిన అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ , చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోత్ బొజ్జ నాయక్ , ఫజిల్ బక్షి తదితర నాయకులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular