Wednesday, March 19, 2025

తైక్వాండో కుంఫు కరాటే పోటీలో పోస్టర్ను ఆవిష్కరించిన సాబీర్ పాషా

ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాల లో తైక్వాండో కుంఫు కరాటే పోటుల కరపత్రమును బుధవారం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా ఆవిష్కరించారు. ఈనెల 16న కొత్తగూడెం ఉర్దూగర్ లో ఈ పోటీలో నిర్వహిస్తున్నామని తైక్వాండో  రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆర్గనైజర్ ఈ .మొగిలి మాస్టర్ తెలిపారు. ఈ పోటీలకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కనీసం 800 మంది పిల్లలు పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, రామకోటి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular