వి, పి, గౌతమ్ ఐ ఎ, ఎస్ , సామాజిక స్పృహ కలిగిన యువ ఉన్నతాధికారి. మహబూబాబాద్,ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తించి ఆ జిల్లాల ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.వివిధ శాఖల్లోను భాద్యతలు చేపట్టి అట్టడుగు ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారు.
అలాగే ఎమ్మార్పీఎస్ ఉద్యమం , మంద కృష్ణ మాదిగ నడుపుతున్న సామాజిక ఉద్యమాల పట్ల అవగాహన కలిగిన అధికారి. వారిని గురువారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ గోవిందు నరేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, వైస్ చైర్మన్ గౌతమ్ ఐ,ఎ,ఎస్, ని కలిసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ.
RELATED ARTICLES