భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ, ఆగస్ట్ 13 : చండ్రుగొండ మండల విద్యాశాఖ అధికారి (MEO) ఈరోజు జిపిఎస్ తిప్పనపల్లి తండా పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. గౌరవ ITDA PO గిరిజన విద్యార్థులకు అందించిన ఉద్దీపకం పుస్తకాలు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్శనలో AHS పాల్వంచ కాంప్లెక్స్ SCRP కూడా పాల్గొన్నారు.
తిప్పనపల్లి తండా జిపిఎస్ పాఠశాల సందర్శన
RELATED ARTICLES



