Tuesday, December 9, 2025

తన వాళ్ళ కోసం ఏదైనా చేసే వాడే నిజమైన నాయకుడు

TEJA NEWS TV

తన కార్యాలయ కార్యదర్శి గా పనిచేస్తున్న కట్టా నరసింహరావు హఠాత్తుగా మరణించగా  రెండు దశాబ్దాలు గా నరసింహరావు తో తనకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ  జ్ఞాపకాలను మరిచిపోలేక చివర వరకు ఉండి పాడె మోసి స్మశానం వరకు నడిచి  మంచి మనసున్న మారాజు గా నిలిచి తన గోప్పతన్నాన్ని మరో సారి చాటుకున్నారు మన ప్రియతమ నేత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular