Wednesday, February 5, 2025

జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి

నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలోని జనసైనికులు కృష్ణం శెట్టి గోపి గారి తండ్రి కృష్ణంశెట్టి వెంకయ్య మరణించారన్న వార్త తెలియగానే ఆయన అంత్యక్రియల్లో పాల్గొని వెంకయ్య గారి భౌతిక్కాయనికి నివాళులర్పించారు. తరువాత వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త *శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి,.* చింతలపాడు జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular