Thursday, January 23, 2025

జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బొలియశెట్టి శ్రీకాంత్ అరెస్టు





కొండపల్లి మున్సిపాలిటీ : ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా జనసేన పార్టీ సోమవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో భాగంగా కొండపల్లికి చెందిన జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బొలియశెట్టి శ్రీకాంత్, మరికొంత మంది కార్యకర్తలు చలో అసెంబ్లీకి వెళ్లకుండా ఆదివారం రాత్రి 9 గంటలు నుంచి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అనంతరం బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శ్రీకాంత్ తో పాటు మరికొంత మంది కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular