TEJA NEWS TV : మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన
బిజెపి మండల అధ్యక్షుడు చింతల భూపాల్ మరియు సీనియర్ నాయకులు
చేగుంటకు చెందిన వడ్ల రమేష్ కు సి.యం రిలీఫ్ ఫండ్ 60,000 చెక్ అందచేయడం జరిగింది. చేగుంటకు చెందిన తిరుపతి సుకన్యకు 39,000 రాగ, చేగుంట మండలానికి మొత్తం 21 చెక్ లు రాగ పొలంపల్లి కి చెందిన 2 చెక్కులు,పెద్దశివునూర్ కు చెందిన 3,చిన్నాశివునూర్ 1,ఇబ్రహీంపూర్ 2,గొల్లపల్లి 1,కన్యగరం 1,అనతసాగర్ 2,రెడ్డిపల్లి 4,వడ్యారం 1,బోనాల 1,కొండపూర్ 1 చొప్పున వచ్చాయి.చెక్కులు పంపిణీ కార్యక్రమంలో బిజెపి చే మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్,రాష్ట్ర బిజెపి ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్ రవికుమార్,సీనియర్ నాయకులు భోగ రాజు,సాయిబాబా,రవి, వేణుగౌడ్,రాములు తదితరులు పాల్గొన్నారు.
చేగుంట : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన బిజెపి మండల అధ్యక్షుడు చింతల భూపాల్ మరియు సీనియర్ నాయకులు
RELATED ARTICLES