Thursday, May 22, 2025

చంద్రుగొండ:సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన రావికంపాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోగిన బోయిన కోటేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

తేజ న్యూస్ టీవీ
01-04-2025
, చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోగిన బోయిన కోటేశ్వరరావు  ప్రారంభించారు.

తెలంగాణ చరిత్రలో గత ప్రభుత్వాలు అందించలేని సన్న బియ్యాన్ని, ప్రతి పేదవాడి ఆకలి తీరాలనే లక్ష్యంతో  ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం గ్రామ ప్రజలకు ఎంతో హర్షణీయమైన అంశం.

రావికంపాడు గ్రామ ప్రజల తరఫున  ముఖ్యమంత్రి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular