Wednesday, January 22, 2025

గుంటూరు జిల్లా :ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీ కొన్న కారు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నడింపాలెం సమీపంలోని కాటూరి మెడికల్ కాలేజీ హైవే లో ఆగిఉన్న, ట్రాక్టర్ ను ఢీ కొన్న కారు…

అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి … తీవ్రగాయాలతో ముగ్గురిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు.
ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular