ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం హెడ్ క్వార్టర్స్ నందు గాజు గ్లాస్ తో ఛాయ్, ఛాయ్ తో చర్చ కార్యక్రమంలో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు జనసేన పార్టీ సింబల్ అయినటువంటి గాజు గ్లాసు తో ఛాయ్ అందిస్తూ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు.
గాజు గ్లాస్ తో ఛాయ్, ఛాయ్ తో చర్చ కార్యక్రమం
RELATED ARTICLES