Thursday, January 16, 2025

ఖాజీపేట మండలంలో బి.టి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

TEJA NEWS TV :వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మండలం అన్నలూరు గ్రామం నుండి  ఖాజీపేట మండలం సన్నపల్లె  గ్రామం వరకు  4.75 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బి.టి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, మైదుకూరు నియోజకవర్గ వై.యస్.ఆర్.సిపి సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular