Wednesday, January 22, 2025

కాజీపేట మండలంలోని కూనవారి పల్లి గ్రామంలో గ్రామంలో ఏపీ కి జగన్ యే ఎందుకు కావాలంటే

WHY NEEDS AP JAGAN కార్యక్రమన్ని కాజీపేట మండలంలోని కూనవారి పల్లి గ్రామంలో గ్రామంలో మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు….
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి , మైదుకూరు నియోజవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, ఆయన వివరించారు…_
దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి* *ఏ.పి.ఐ.ఐ.సీ రాష్ట్ర డైరెక్టర్*, *ఖాజీపేట మండల అధ్యక్షుడు*అబూబకర్ సిద్ధిక్ *
*జిల్లా కో ఆప్షన్ మెంబర్*.అచ్చుకట్ల కరిముల్లా , ఖాజీపేట సచివాలయల కన్వీనర్* *పి.గోపాల్ రెడ్డి*, వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ భూమిరెడ్డి సుబ్బా రెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ
డి.రాముడు, ఉప మండల అధ్యక్షుడ DS చంద్ర భాస్కర్ రెడ్డి
, సర్పంచులు, పగిడాల శివరాం రెడ్డి, గోపిరెడ్డి పెద్దిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి,చంద్ర, రామకృష్ణ నాయుడు, రెడ్డెం కృష్ణారెడ్డి, తిప్పయపల్లి సుబ్బా రెడ్డి, ఎంపీటీసీ కనపర్తి సుబ్బారెడ్డి,
సచివాలయ కన్వీనర్స్,గోపాల్ రెడ్డి,నాగ సుబ్బారెడ్డి,
_ఈ కార్యక్రమంలో స్థానిక వై.యస్.ఆర్.సిపి నాయకులు ,కార్యకర్తలు ,గృహ సారదులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular