Monday, July 21, 2025

కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

TEJA NEWS TV

నార్సింగ్ మండలం వల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా *అప్సర్ పాషా తల్లి* మరణించిన విషయం తెలుసుకొని *దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాషాను పరామర్శించి ఆర్థిక సాయం* అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో *చేగుంట మండల మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ తొగుట మండల మాజీ ఎంపీపీ లత నరేందర్ రెడ్డి నార్సింగ్ మండల్ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ చేగుంట మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ అధ్యక్షుడు అక్కం స్వామి రాంపూర్ మాజీ సర్పంచ్ కాశ బోయిన భాస్కర్ జనరల్ సెక్రెటరీ కాశ బోయిన మహేష్ యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్ దుబ్బాక యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అంకన్న గారి సాయి కుమార్ గౌడ్ కన్యారం సతీష్ మాల సురేష్ వెంకట్రావుపేట్ ఉపసర్పంచ్ గణేష్ వినోద్ శ్రీధర్ రెడ్డి బాచి మద్దూరి రాజు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular