Monday, January 20, 2025

కళ్యాణదుర్గం: అక్రమంగా తరలి వెళ్తున్న కర్ణాటక మద్యం పట్టివేత -ఎస్సై యువరాజ్

TEJA NEWS TV :

కళ్యాణదుర్గం, కంబదూరు,తేజ న్యూస్

మండల కేంద్రం లోని చెక్ పోస్ట్ సమీపంలో 90 మిల్లీ లీటర్ల గల‌150 టెట్రా ప్యాకెట్లను గురువారం ఉదయం అంజినమ్మ. నుండి స్వాధీనం చేసుకుని ,అరెస్ట్ చేశామని కంబదూరు ఎస్ఐ. యువరాజు .మీడియా కు తెలిపారు. ఈ సందర్భంలో హెడ్ కానిస్టేబుల్ భాష. కానిస్టేబుల్ లోకేష్. పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగినది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular