Thursday, January 23, 2025

కర్నూలు జిల్లా ఎస్పీని కలిసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి

TEJA NEWS TV ALUR:

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి.కృష్ణకాంత్ ఐపియస్ గారిని గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి గారు మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే ను అందజేశారు.పలు అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో హోళగుంద ఎంపీపీ తనయుడు ఈషా తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular