Friday, January 24, 2025

కంచికచర్ల జన సైనికుడు కంచెటి సాయిబాబా ని పరామర్శించిన జనసేన సీనియర్ నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం

కంచికచర్ల జన సైనికుడు కంచెటి సాయిబాబా ని పరామర్శించిన జనసేన సీనియర్ నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి

గత రెండు రోజులు క్రితం కంచెటి సాయిబాబా కి బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో విజయవాడ వజ్రాల శివకుమార్ (V.R.L.S) హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం జరిగింది… వెంటనే స్పందించి జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు ,తంబళ్లపల్లి రమాదేవి గారు సాయిబాబా గారిని పరామర్శించి 15000/- ఆర్థిక సహాయం చేసి సాయిబాబా ఆరోగ్య రీత్యా డాక్టర్ గారితో మాట్లాడి బాగోగులు చూసుకుంటానని వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మనోధైర్యం చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది,ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్, అలాగే జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ తోట ఓంకార్, సాయిబాబాను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular