Friday, July 11, 2025

ఓర్వకల్లు ఎయిర్పోర్టు లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఘన స్వాగతం

TEJA NEWS TV


ఉమ్మడి కర్నూలు జిల్లాలో తమ పర్యటనలో భాగంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం సాయంత్రం ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి జోషి కి నంద్యాల, కర్నూలు ఎంపీలుడా .బైరెడ్డి శబరి,  నాగరాజు,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి,టీజీ వెంకటేష్,కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘన స్వాగతం పలికారు. పిన్నాపురం లోని గ్రీన్ కో ప్రాజెక్ట్, అహోబిలంలో ఆయన పర్యటించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular