Wednesday, January 22, 2025

ఒంటిమిట్ట రామతీర్థంలో శవం మై తేలిన సాయి పేట బల్లి అఖిల తేజ

కడప జిల్లాఒంటిమిట్టకు సమీపంలోని రామతీర్థంలో సాయి పేట చెందిన బల్లి అఖిల్ తేజ తండ్రి పేరు చిట్టిబాబు వయసు 35 సంవత్సరాలు

మృతిని ఒంటిపై గోవింద మాల, పసుపుపచ్చని దస్తులు

రామతీర్థం నుండి శవాన్ని బయటకి వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు. హెడ్ కానిస్టేబుల్ నారాయణ సుబ్బరాజు ఎస్సై మధుసూదన్ రావు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ కు తరలించారు

హత్యా, ఆత్మహత్యానా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు… మరిన్ని వివరాల కోసం రిమ్స్ కు తరలించారు దేవుని కడప నుంచి తిరుమలకు పాదయాత్ర వెళ్తున్నారని బంధువులు ఇలాంటి ఘోరం జరిగిందని లబోదిబోమంటున్న బంధుమిత్రులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular